Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రక్తంలో 70 శాతం కాంగ్రెస్... 30 ఇయర్స్ పృథ్వీ

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (14:33 IST)
సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్ అయిన కామెడీ నటుడు పృథ్వీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంట్లో 70 శాతం మేర కాంగ్రెస్ పార్టీ రక్తం వున్నదని అన్నారు. ఇవాళ వైసీపీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిపిన వంచనపై గర్జన దీక్షలో పృధ్వీ మాట్లాడారు. 
 
ప్రత్యేకహోదాను ఆడపిల్ల అనీ, ప్యాకేజీని మగపిల్లాడు అంటూ పోలిక చేసి చెప్పిన ఘనుడు చంద్రబాబు నాయుడనీ, మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రత్యేక హోదా అంటున్నారో అర్థం కావడంలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి కారణంగానే ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ సజీవంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని నేను ఇంతవరకూ చూడలేదని మండిపడ్డారు. తెలుగువాడిగా చంద్రబాబు పుట్టినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments