Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు రక్తంలో 70 శాతం కాంగ్రెస్... 30 ఇయర్స్ పృథ్వీ

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (14:33 IST)
సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీగా పాపులర్ అయిన కామెడీ నటుడు పృథ్వీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంట్లో 70 శాతం మేర కాంగ్రెస్ పార్టీ రక్తం వున్నదని అన్నారు. ఇవాళ వైసీపీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిపిన వంచనపై గర్జన దీక్షలో పృధ్వీ మాట్లాడారు. 
 
ప్రత్యేకహోదాను ఆడపిల్ల అనీ, ప్యాకేజీని మగపిల్లాడు అంటూ పోలిక చేసి చెప్పిన ఘనుడు చంద్రబాబు నాయుడనీ, మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రత్యేక హోదా అంటున్నారో అర్థం కావడంలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి కారణంగానే ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ సజీవంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని నేను ఇంతవరకూ చూడలేదని మండిపడ్డారు. తెలుగువాడిగా చంద్రబాబు పుట్టినందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments