Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ మొబైల్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్లలో 5జీ పని చేయడం లేదు!

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (20:42 IST)
దేశంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తరం రేడియో తరంగాల(5జీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపిక చేసిన కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సేవలను తీసుకొచ్చారు. అయితే, ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్ తగిలింది. ఈ 5జీ సేవలు ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో పని చేయడం లేదని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, మొబైల్ టెక్ నిపుణుల మాత్రం దీనిపై ఆందోళన చెందానక్కర్లేదని ఫోనులో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 
 
5జీ సేవలు యాపిల్, శాంసంగ్‌ సిరీస్‌లో ఫ్లిప్ 4, ఫోల్డ్ 4, ఎస్ 21 ఎఫ్, గెలాక్సీ ఎస్ 22, ఎస్ 22 అల్ట్రా అండ్ ఎస్ 22, వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 8, 8 ప్రో, 9 ఆర్, నార్డ్ 2 9ఆర్టీలలో పని చేయడం లేదని మిగిలిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫాస్టెస్ టెక్నాలజీని వినియోగించుకునే సౌలభ్యం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. మరోవైపు, ఎయిర్‌టెల్‌తో పాటు మొబైల్ తయారీ కంపెనీలు 5జీ టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా 4జీ సేవల కంటే పది రెట్లు వేగంతో 5జీ సేవలను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments