ఎయిర్‌టెల్ మొబైల్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్లలో 5జీ పని చేయడం లేదు!

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (20:42 IST)
దేశంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తరం రేడియో తరంగాల(5జీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపిక చేసిన కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సేవలను తీసుకొచ్చారు. అయితే, ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్ తగిలింది. ఈ 5జీ సేవలు ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో పని చేయడం లేదని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, మొబైల్ టెక్ నిపుణుల మాత్రం దీనిపై ఆందోళన చెందానక్కర్లేదని ఫోనులో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 
 
5జీ సేవలు యాపిల్, శాంసంగ్‌ సిరీస్‌లో ఫ్లిప్ 4, ఫోల్డ్ 4, ఎస్ 21 ఎఫ్, గెలాక్సీ ఎస్ 22, ఎస్ 22 అల్ట్రా అండ్ ఎస్ 22, వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 8, 8 ప్రో, 9 ఆర్, నార్డ్ 2 9ఆర్టీలలో పని చేయడం లేదని మిగిలిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫాస్టెస్ టెక్నాలజీని వినియోగించుకునే సౌలభ్యం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. మరోవైపు, ఎయిర్‌టెల్‌తో పాటు మొబైల్ తయారీ కంపెనీలు 5జీ టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా 4జీ సేవల కంటే పది రెట్లు వేగంతో 5జీ సేవలను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments