650 ఎంఎల్ వాటర్ బాటిల్‌ ధరెంతో తెలుసా?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (09:58 IST)
Water
ఇష్టమైన రెస్టారెంట్లలో తినడం అందరికీ బాగా నచ్చుతుంది. ప్రజలు మంచి ఆహారం కోసం అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో కొన్ని ఉత్పత్తుల ధర ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అందుకు సంబంధించి 650 ఎంఎల్ వాటర్ బాటిల్‌కు రూ.350 వసూలు చేసిన ఘటనపై యువతి ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ విషయమై రితికా బోరా అనే యువతి ఓ హైక్లాస్ రెస్టారెంట్‌లో తనకు ఎదురైన అనుభవం గురించి ట్విట్టర్ పోస్ట్‌లో చెప్పింది. 'మీరు నమ్మరు, నేను లంచ్ కోసం ఒక హై-ఎండ్ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు, 650 ఎంఎల్ వాటర్ బాటిల్‌కు రూ. 350 వసూలు చేశారు. నేను వాటర్ బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేసాను. 
 
ఎందుకంటే నేను దానిని తిరిగి ఉపయోగించగలను. తన పోస్ట్‌లో వాటర్ బాటిల్ ఫోటోను కూడా షేర్ చేసింది. ఇది సహజమైన మినరల్ వాటర్ అని, హిమాలయ రాజ్యమైన భూటాన్ నుండి తీసుకువచ్చినట్లు" బోరా పేర్కొంది. 10వ తేదీన షేర్ చేసిన ఈ పోస్ట్‌ను 5 లక్షల మందికి పైగా వీక్షించారు. 4 వేల మందికి పైగా లైక్ చేసి తమ కామెంట్లను పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments