Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ అవుతున్న ఎలుగుబంట్ల ఢీ వీడియో

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:19 IST)
ఎలుగుబంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో ప్రకారం.. రెండు ఎలుగుబంట్లు ఒకదానితో ఒకటి భీకర యుద్దానికి దిగడం చూడవచ్చు.  మీరు చూడవచ్చు. రెండూ విరుచుకుపడ్డాయి. ఎలుగుబంట్లు పంజాలు.. పళ్లతో ఒకదానిపై ఒకటి ఎలా దాడి చేస్తున్నాయో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో క్లిప్ 59 సెకన్లు మాత్రమే ఉంటుంది. 
 
కానీ వీటి ఫైట్ చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. చేప కోసం ఇంతలా ఫైట్ చేయాలా అని అనిపించక తప్పదు.  బీచ్‌లో రెండు ఎలుగుబంట్లు అకస్మాత్తుగా ఒకదానిపై ఒకటి దూసుకుపోవడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. వీడియో చివర్లో.. ఒక ఎలుగుబంటి ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments