Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒక్కడు మిగిలాడు'లో ఎల్టీటీఈ చీఫ్‌గా మంచు మనోజ్ (ట్రైలర్)

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్‌గా, ఓ స్టూడెంట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (11:27 IST)
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ చిత్రాన్ని అజయ్ ఆండ్రూస్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్‌గా, ఓ స్టూడెంట్‌గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది.
 
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్‌తో కూడిన సన్నివేశాలతో కూడిన ట్రైలర్‌ను తయారు చేసి రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments