Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ జగన్నాథ్ వరుస ప్లాప్‌లతో టెన్షన్ పడిన హీరోయిన్!

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా పూరీ జగన్నాథ్ గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలికాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా "పైసా వసూల్" చిత్ర

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (10:38 IST)
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా పూరీ జగన్నాథ్ గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలికాలంలో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా "పైసా వసూల్" చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రియను ఎంపిక చేసుకోవాలని దర్శకుడుతో పాటు హీరో కూడా నిర్ణయించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. శ్రియ.
 
అయితే, ఈ విషయాన్ని శ్రియకు చెప్పగానే ఆమెలో ఎక్కడలేని టెన్షన్ మొదలైందట. దీనికి ఓ కారణం లేకపోలేదు. గతంలో తమ కాంబినేషన్‌లో 'చెన్నకేశవ రెడ్డి' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలు చేశామనీ, అవి ఘన విజయాలను సాధించాయని అన్నారు. 
 
అయితే.. పూరీ వరుస ప్లాప్‌లు పూరీ జగన్నాథ్ ఇస్తుండటంతో ఆమె తెగ టెన్షన్ పడిందట. 'పైసా వసూల్' చిత్రంలో నటిస్తే బాలయ్యతో హాట్రిక్ హిట్ దక్కుతుందో.. లేదోననే టెన్షన్‌కి శ్రియ లోనైందని చెప్పారు. దీంతో హిట్ ఖాయమంటూ బాలయ్య భరోసా ఇవ్వడంతో ఆమె సమ్మతించింనట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments