Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో రాత్రి 8 గంటలకు కరెంట్ పోతే మర్డరేనా? క్రాక్ టీజర్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (12:26 IST)
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం క్రాక్. బి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మే ఎనిమిదో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. అంటే మహాశివరాత్రిని పురస్కరించుకుని రిలీజ్ చేశారు. 
 
రవితేజ పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకుడు. బి.మధు నిర్మాత. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'క్రాక్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 
పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించినట్టు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. పైగా, ఒంగోలు జిల్లాలో ఉన్న క్వారీల తవ్వకాలు, వాటి వెనుక జరుగుతున్న చీకటి కోణాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments