Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబును ఓదార్చిన వై ఎస్ జగన్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (19:26 IST)
jagan, mahesh
ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ అంతిమ యాత్ర సందర్భాంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వై ఎస్ జగన్ పద్మాల స్టూడియోకు వచ్చేముందు అరగంట వరకు ఎవరినీ రానీకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మహేష్ ఇంటికి చేరిన జగన్, మహేష్ కు ధైర్యం చెప్పారు.

jagan, krishna family
అలాగే కృష్ణ గారి పార్థివ దేహానికి అంజలి ఘటించి మహేష్ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. మహేష్ ను హాగ్ చేసుకుని ఓదార్చారు. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
 
jagan nivali
సూపర్ స్టార్ కృష్ణ గారు నాన్నగారికి ఎంత ఆప్తులో జగన్ గుర్తు చేశారు.  వై ఎస్ జగన్ వెంట దిల్ రాజు కూడా ఉన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా ఎందరో ప్రముఖులు మహేష్ ని, వారి కుటుంబాన్ని కలిసి అయితే ధైర్యం చెప్పి కృష్ణ గారికి నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments