Webdunia - Bharat's app for daily news and videos

Install App

యష్-చెర్రీ కలిసిన వేళ..

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:56 IST)
కేజీఎఫ్ సినిమాలో రాఖీ బాయి‌గా రఫ్పాడించిన యష్‌కు సెన్సేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డు లభించింది. బిహైండ్‌వుడ్స్ ఈ అవార్డుతో యష్‌ను సత్కరించింది. ఈ అవార్డును ప్రముఖ క్రికెటర్ డ్వేన్ బ్రాన్‌ ఈ అవార్డును యష్‌‌కు అందజేసాడు. 
 
ఈ ప్రోగ్రామ్‌కు రామ్ చరణ్‌తో పాటు విజయ్ దేవరకొండ‌తో పాటు మలయాళ ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాల్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో స్టార్ హీరోలందరు ఒకరినొకరు ఆప్యాయంగా  పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో యష్ ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరి మధ్య తమ సినిమాలకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.
 
ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ''ఆర్ఆర్ఆర్'' సినిమా చేస్తున్నాడు. మరోవైపు యష్‌ హీరోగా నటించిన ''కేజీఎఫ్ 2'' సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది. మొత్తానికి రామ్ చరణ్. యష్‌ల కలయిక అటు శాండిల్ వుడ్, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments