Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో అఖిల్ అక్కినేని సరసన జాన్వీ కపూర్!!

Webdunia
గురువారం, 11 మే 2023 (13:14 IST)
జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని అందాల నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మరో సినిమా అవకాశం లభించింది. అఖిల్ అక్కినేని చిత్రంలో నటించేందుకు ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. 
 
ఎన్టీఆర్ - కొరటాల కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో జాన్వీ కథానాయికకాగా, ఈ సినిమా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్లింది. ఈలోగా... ఆమెకు మరో అవకాశం వచ్చిందని టాక్. అఖిల్ తాజా చిత్రంలో జాన్వీని కథానాయిక ఎంచుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి అనిల్ దర్శకుడు. 
 
యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం 'ధీర' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వీ దాదాపుగా ఫిక్స్ అయ్యిందట. ఆ తరం హీరోయిన్లలో నంబర్ వన్ అనిపించుకొన్న శ్రీదేవి... అటు ఏఎన్నార్‌తోనూ, ఇటు నాగార్జునతోనూ నటించారు. 
 
ఆమె వారసురాలిగా అడుగు పెట్టిన జాన్వీ ఇప్పుడు ఈతరం అక్కినేని హీరోతో కలసి నటిస్తుండడం విశేషం. సోషియో ఫాంటసీగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

వంట సరిగ్గా వండలేదని కొబ్బరి తురుముతో భార్యను హత్య చేసేశాడు.. ఎక్కడ?

Cow attack: ఏపీలో ఆవుల దాడి.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు (video)

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments