Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల కోసమే పవన్ ఆ పని చేసారు: పరుచూరి గోపాలకృష్ణ

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (15:55 IST)
ఏ పని చేసినా కేవలం ప్రజల కోసమే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్నారని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇదివరకు సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారనే ఆత్రుతగా చూసేవాళ్లమని అన్నారు. అప్పట్లో మీడియా ఇలా ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజు పత్రికలు చూసి తెలుసుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడలా కాదు.. అక్కడ ఏం చేస్తున్నారో ఇక్కడ మనం చూసేస్తున్నాం. పవన్ కల్యాణ్ ప్రజల కోసం ఏం చేస్తున్నారనేది తెలుసుకునేందుకు నేనే కాదు ఎంతోమంది ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకూ నేను చూసింది మాత్రం... పవన్ కల్యాణ్ గారు ఏది చేసినా అది ప్రజల కోసం మాత్రమే చేస్తున్నారు.
 
ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం అటు భాజపా, ఇటు తెదేపా పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి కూటమిగా ఏర్పడి విజయం సాధించారన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదనీ, రాజకీయ ప్రయోజనాలన్నిటినీ పవన్ కల్యాణ్ పక్కన పెట్టేసి కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే పెద్దపీట వేశారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments