Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్‌. జ‌గ‌న్ గురించి నంద‌మూరి రామ‌కృష్ణ ఏమ‌న్నారంటే!

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (16:36 IST)
Ramakrishna- jagan
తెలుగు దేశం పార్టీ స్థాప‌కుడు స్వ‌ర్గీయ ఎన్‌.టి.ఆర్‌. పేరు మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల నంద‌మూరి రామ‌కృష్ణ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
తెలుగు జాతిమనదీ నిండుగ వెలుగు జాతి మనది…ప్రాంతాలు వేరైనా మనమందరం  తెలుగు బిడ్డలు ఒక్కటేనని చాటిచేప్పి… తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని  కాపాడి పునర్జీవింప  చేసి ఎర్రకోటపై మన తెలుగు జాతి పతాకం ఎగరేసిన మన తెలుగు వెలుగు, యుగపురుషుడు  కారణజన్ముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారి పేరిట “ఎన్.టి.ఆర్ జిల్లా”, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము తెలుగోడు గర్వపడే విధముగా తీసుకున్న నిర్ణయం చాలా  సంతోషదాయకం, స్వాగతిస్తున్నాము . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలుపుతూ పేర్కొన్నారు.
 
ఇక ఈ ఏడాది బాల‌కృష్ణ‌కు అచ్చి వ‌చ్చింద‌నే చెప్పాలి. బోయ‌పాటి శ్రీ‌నుతో చేసిన `అఖండ‌` విజ‌యం బాలీవుడ్‌ను కూడా షేక్ చేసింది. మ‌రోవైపు అన్ స్టాప‌బుల్ అంటూ ఓటీటీలో ఆయ‌న చేసిన ప్రోగ్రామ్‌కు ప్ర‌జ‌లు ఆద‌ర‌ణ చూపారు. ఇప్పుడు ఎన్.టి.ఆర్  పేరుతో జిల్లాను వై.ఎస్‌. జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె .. కుటుంబం మొత్తం ఆత్మహత్య..

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments