Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రుపుతాం - సి. క‌ళ్యాణ్‌

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (11:09 IST)
c. Kalyan
ఇటీవ‌లే నాని త‌న సినిమా శ్యామ్ సింగ‌రాయ్ ప్ర‌మోష‌న్‌లోభాగంగా ఎ.పి.లో థియేట‌ర్ల మూత వేయ‌డంపై స్పందించిన తీరుప‌ట్ల ప‌లువురు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. నాని అంత‌లా రియాక్ట్ కాకుండా వుండాల్సింది. త‌ను అగ్ర‌హీరో కాదు. కాబ‌ట్టి ఆచి తూచి అడుగులు వేయాల్సింద‌ని ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.
 
వెబ్ దునియాతో ఆయ‌న మాట్లాడుతూ, ప్ర‌భుత్వంతో య‌వ్వారం అన్న‌ప్పుడు చాలా ఓపిక‌తో వుండాలి. కాస్త టైం ప‌డుతుంది. మేం ఇప్ప‌టికే ప‌లు సార్లు ప్ర‌భుత్వంతో మాట్లాడాం. త్వ‌ర‌లో మ‌రోసారి చ‌ర్చ‌లుకు వెళ‌తాడు. అన్నీ స‌వ్యంగా జ‌రుగుతాయ‌ని తెలిపారు. నాని విష‌యంపై స్పందిస్తూ, త‌ను కిల్లీకొట్టు క‌లెక్ష‌న్ల‌తో కంపేర్ చేసి వుండాల్సిందికాదు. త‌ను హీరో మాత్ర‌మే. థియేట‌ర్ల స‌మ‌స్యల గురించి సినీ పెద్ద‌లు లేదా నిర్మాత చూసుకుంటార‌ని అంటే బాగుండేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

Andhra liquor scam: వైకాపాకు కొత్త తలనొప్పి.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సమన్లు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments