Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుప్పకూలిన మిగ్ 21, పైలెట్ దుర్మరణం

కుప్పకూలిన మిగ్ 21, పైలెట్ దుర్మరణం
, శనివారం, 25 డిశెంబరు 2021 (10:55 IST)
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF)కి చెందిన మిగ్-21 విమానం శుక్రవారం సాయంత్రం శిక్షణా సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో వున్న పైలట్‌ మృత్యువాత పడ్డాడు.

 
 
ఈ విమాన దుర్ఘటనపై జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ మాట్లాడుతూ.... భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం డెసర్ట్ నేషనల్ పార్క్ (డిఎన్‌పి) పరిధిలోని సామ్‌లో కూలిపోయిందని మాకు సమాచారం అందింది. జైసల్మేర్ ఎయిర్ బేస్ నుంచి విమానం టేకాఫ్ అయింది” అని తెలిపారు.

 
తను సంఘటనా స్థలానికి చేరుకున్నానని, వైమానిక దళానికి సమాచారం అందించామని సింగ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనిల్ కుమార్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్: అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా!