Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి 'వాల్తేరు వీరయ్య' స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (11:46 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ చిత్రం 27వ తేదీ నుంచి నెట్‌ఫ్లిట్‌ ఫిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చిరు సినిమాను థియేటర్‌లో చూడటం కుదరదని అభిమానులు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ చిత్రం విడుదలైన విషయం తెల్సిందే. 
 
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలను పోషించారు. అలాగే, "అన్నయ్య" చిత్రం తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించారు.
 
సంక్రాంతికి బరిలో నిలిచిన నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పోటీపడిన వాల్తేరు వీరయ్య ఓవరాల్‌గా రూ.250 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్సీ‌స్‌లోనూ వాల్తేరు వీరయ్య సినిమా 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్ వసూళ్లలో కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సోమవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments