Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

సెల్వి
ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (14:43 IST)
మా అధ్యక్షుడు మంచు విష్ణు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. తన అభిప్రాయాన్ని మాత్రమే తాను వెలిబుచ్చానని..  అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని విష్ణు స్పష్టం చేశారు. 
 
ప్రకాశ్ రాజ్ తెలియజేసిన అభిప్రాయం ఆయన వ్యక్తిగతం. అలాగే తన అభిప్రాయం తనది. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా ఈ వివాదానికి మతం రంగు లేదని గర్వంగా చెప్పగలనని.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ సరికాదని తెలియజేశానని మంచు విష్ణు వెల్లడించారు. 
 
తన తండ్రి సినిమాల్లో ఆయన నటించారు. ఎంతోకాలం నుంచి ఆయన తెలుసు. అంకుల్ అని పిలుస్తుంటాను. ఆయనంటే గౌరవం వుందని విష్ణు చెప్పారు. 
 
నటీనటులను వుద్దేశించి మాట్లాడుతూ.. తాను మాట్లాడటం కొందరికి నచ్చవచ్చు.. నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్లు మమ్మల్ని సులభంగా టార్గెట్ చేస్తారని... అంటూ జాగ్రత్తగా మాట్లాడతారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయేమోనని భయంగా వుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments