Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోగ్య వచ్చేస్తోంది.. టెంపర్ రీమేక్‌.. వసూళ్లను రాబడుతుందా?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:39 IST)
తెలుగులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ''టెంపర్''కు రీమేక్‌గా తెరకెక్కుతున్న తమిళ సినిమా అయోగ్య. పందెంకోడి విశాల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.


వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మే 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించారు. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ‘ఠాగూర్‌’ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన టెంపర్ సినిమా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇదే తరహాలో అయోగ్యతో టెంపర్‌ను రీమేక్ చేయాలనుకున్నాడు విశాల్.

ఫలితంగా విశాల్ హీరోగా ఈ సినిమా 'అయోగ్య' పేరుతో నిర్మితమైంది. ఈ సినిమా తమిళ తంబీలను కూడా బాగా ఆకట్టుకుంటుందని అయోగ్య టీమ్ భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments