Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌తో మూడోసారి జతకట్టనున్న తమన్నా..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (11:18 IST)
తమన్నా మళ్లీ విశాల్‌తో మరోసారి కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. విశాల్‌ హీరోగా దర్శకుడు సుందర్‌ సి. ఓ సినిమాను రూపొందించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. విశాల్‌ మార్క్‌ మాస్‌ యాక్షన్‌, కామెడీ అంశాల మేళవింపుగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది. డిసెంబర్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విశాల్‌ సరసన కథానాయికగా తమన్నాని ఫైనల్‌ చేసినట్టు సమాచారం. 
 
గతంలో విశాల్‌, తమన్నా కలిసి ''కత్తి సండై'' చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. వీరికిది రెండో సినిమా. సుందర్‌ సి. దర్శకత్వంలో విశాల్‌ గతంలో ''మదగజరాజా'', ''ఆంబల'' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రమిది. 
 
కాగా.. తమన్నా చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి', 'ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌', 'ఎన్టీఆర్‌: కథానాయకుడు', 'దేవి 2', 'దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి', 'కన్నె కలైమానె' చిత్రాల్లో నటిస్తుంది. 'ఎన్టీఆర్‌ - కథానాయకుడు'లో జయప్రద పాత్రలో మెరవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భువనేశ్వరి నా జీవితానికి వెలుగు : సీఎం చంద్రబాబు

ఇరాక్‌పై అమెరికా సైనిక చర్య... డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం?

మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments