Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు దేశాల్లో షూటింగ్ చేసారా..?

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (14:59 IST)
ప్ర‌యోగాత్మక పాత్రలతో సినిమాపై అంచనాలు పెంచగల టాలెంటెడ్ కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ తన తదుపరి చిత్రంగా 'ధృవనక్షత్రం' అనే సినిమాతో రాబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా విక్రమ్ డిఫరెంట్ యాక్టింగ్‌తో మెప్పించనున్నట్లు దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
 
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. సినిమా సరికొత్త ఫీల్‌ని కలిగించేలా మునుపెన్నాడు చూడని లొకేషన్స్ చిత్రీకరించారట. దాదాపు ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌ని నిర్వహించినట్లు గౌతమ్ మీనన్ వివరణ ఇచ్చాడు. 
 
ప్రతి సీన్ డిఫరెంట్‌గా డిజైన్ చేసినట్లు చెబుతూ.. ప్రస్తుతం తన డైరెక్షన్‌లో సిద్దమైన 'ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట' సినిమా సెప్టెంబరు 6వ తేదీన రిలీజ్ కానుందని ఆ రోజు విక్రమ్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments