Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి రాములమ్మ స్వీట్ వార్నింగ్... 'సరిలేరు నీకెవ్వరు'లో

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (10:24 IST)
దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి- విజయశాంతి ఒకే వేదికపైన కన్పించి అభిమానులకు జోష్ నింపారు. వీళ్లిద్దరినీ ఒకే వేదికపైకి వచ్చేట్లు చేసింది మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రి-రిలీజ్ వేడుక. ఈ వేడుకకు హాజరైన చిరంజీవి-విజయశాంతి ఒకరిపై ఒకరు చిరు కామెంట్లు వేస్తూ వేడుకకు హైలెట్‌గా నిలిచారు.
రాజకీయాల ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది. చిరంజీవి మాట్లాడుతూ... నాకంటే ముందుగా రాజకీయాల్లోకి వెళ్లావు కదా... నన్ను అన్నెన్ని మాటలు అనాలని నీకెందుకు అనిపించింది, శాంతి అని చిరంజీవి అన్నారు. దీనిపై విజయశాంతి స్పందిస్తూ... చేయి చూశావుగా ఎంత రఫ్‌గా వుందో... రఫ్ఫాడించేస్తా జాగ్రత్త అని నవ్వుతూ రాములమ్మ చిరుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు... ఎప్పిటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంతే అని విజయశాంతి భావేద్వోగానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments