Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి రాములమ్మ స్వీట్ వార్నింగ్... 'సరిలేరు నీకెవ్వరు'లో

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (10:24 IST)
దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి- విజయశాంతి ఒకే వేదికపైన కన్పించి అభిమానులకు జోష్ నింపారు. వీళ్లిద్దరినీ ఒకే వేదికపైకి వచ్చేట్లు చేసింది మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రి-రిలీజ్ వేడుక. ఈ వేడుకకు హాజరైన చిరంజీవి-విజయశాంతి ఒకరిపై ఒకరు చిరు కామెంట్లు వేస్తూ వేడుకకు హైలెట్‌గా నిలిచారు.
రాజకీయాల ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది. చిరంజీవి మాట్లాడుతూ... నాకంటే ముందుగా రాజకీయాల్లోకి వెళ్లావు కదా... నన్ను అన్నెన్ని మాటలు అనాలని నీకెందుకు అనిపించింది, శాంతి అని చిరంజీవి అన్నారు. దీనిపై విజయశాంతి స్పందిస్తూ... చేయి చూశావుగా ఎంత రఫ్‌గా వుందో... రఫ్ఫాడించేస్తా జాగ్రత్త అని నవ్వుతూ రాములమ్మ చిరుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు... ఎప్పిటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంతే అని విజయశాంతి భావేద్వోగానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

హరిహర వీరమల్లును అలా వాడుకున్న బీఆర్ఎస్.. కేటీఆర్ నవ్వుతూ..? (video)

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments