Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుపోటు పాటపై కేసు... కౌంటరిచ్చిన వర్మ.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (09:13 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ వివాదాలను కొని తెస్తోంది. ఈ సినిమాలోని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కించపరిచేలా వుందని ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి వర్మ కౌంటరిచ్చారు. 
 
మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే తన క్లయింట్‌పై పరువునష్టం కేసును దాఖలు చేయగలరని, పక్కనవాళ్లు చేయలేరని వర్మ తెలిపాడు. ఎస్వీ మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఇది కూడా చట్ట ప్రకారం నేరమన్నాడు. వర్మ న్యాయవాది ప్రభాకర్ ద్వారా వర్మ పంపిన లీగల్ నోటీసులో మోహన్ రెడ్డి ఫిర్యాదుతో తన క్లయింట్ పరువుకు భంగం కలిగిందన్నారు. ఈ విషయంలో నోటీస్ అందుకున్న 48 గంటల్లోగా మోహన్ రెడ్డి తాను పెట్టిన పోలీస్ కేసును విత్ డ్రా చేసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments