Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా కాంపౌండ్‌లోకి రష్మిక మందన్నా ఎంట్రీ

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:35 IST)
మెగా కాంపౌండ్‌లోకి కన్నడ భామ, 'గీతగోవిందం' హీరోయిన్ రష్మిక మందన్నా ప్రవేశించనుంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన "జిగర్తాండ" చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేయనున్నారు. 
 
ఇందులో రష్మిక మందన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు సమాచారం. 'గీతగోవిందం' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన రష్మిక.. ఆ తర్వాత 'దేవదాస్' చిత్రంలో ప్రేక్షకులకు కనిపించింది. కానీ, ఈ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. ఇపుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డియర్ కామ్రేడ్ షూటింగ్ ముగిన తర్వాత వరుణ్ తేజ్‌తో రష్మిక మందన్నా జతకట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments