Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ చేతిలో టీ, మరో చేతిలో సమోసాలు... ఉపాసనపై ఆ ప్రభావం బాగా పడినట్లుంది...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:22 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  భార్య ఉపాస‌న సోష‌ల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటుంటారు. రామ్ చ‌ర‌ణ్ గురించి.. స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల గురించి సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిప్రాయాల్ని తెలియ‌చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. గ‌త రెండుమూడు రోజుల నుంచి హైద‌రాబాద్‌లో చ‌లి ఎలా ఉందో తెలిసిందే. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏర్ప‌డిన పెథాయ్ తుఫాన్ ప్ర‌భావం వ‌ల‌న హైద‌రాబాద్‌లో చ‌లి జ‌నాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తుంది. అందుక‌నే అనుకుంట‌ సోష‌ల్ మీడియాలో ఉపాస‌న కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో... ఓ చేతిలో టీ, ఓ చేతిలో స‌మోసా ప‌ట్టుకుని... ఇప్పుడు హైద‌రాబాద్ వాతావర‌ణానికి ఏది బెట‌ర్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో పోస్ట్ చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే... ఉపాసనపై ఈ చ‌లి ప్ర‌భావం  బాగా ప‌డిన‌ట్టు కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments