Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి సముద్రంలో పడవ - ఏకాంతంగా గడిపిన వైష్ణవ్ - కృతిశెట్టి! (ఇదిగో వీడియో)

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (11:58 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెన. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ముఖ్యంగా, ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 
 
శ్రీ‌మ‌ణి రాసిన ఈ సినిమా పాట‌లు కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రం అందాల న‌డుమ ప‌డ‌వ‌లో హీరో, హీరోయిన్లు పాడుకునే పాట‌ ‘జలజల జలపాతం నువ్వు’ పూర్తి స్థాయి వీడియోను ఈ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.  
 
ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి సముద్రం అందాల న‌డుమ‌ ప‌డ‌వ‌లో ఏకాంతంగా గ‌డిపిన సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ పాట‌ను శ్రేయా ఘోషల్‌, జస్‌ప్రీత్ జాజ్ పాడారు. ఈ సినిమా మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమైంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments