Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జాను'' సినిమా చూస్తూ వ్యక్తి మృతి.. ఆ కథ గుండెను పిండేసిందా?

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:53 IST)
హైదరాబాద్ థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. సమంత, శర్వానంద్ జంటగా నటించిన జాను సినిమాను చూస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సమంత, శర్వానంద్ జంటగా నటించిన ‘జాను’ సినిమా విడుదల కావడంతో మ్యాట్నిషో చూసేందుకు ఓ వ్యక్తి థియేటర్‌కు వచ్చాడు.

ఈ సినిమా పూర్తయ్యాక కూడా సీట్లో నుంచి అతను కదల్లేదు. దీంతో అది చూసిన థియేటర్ సిబ్బంది నిద్రపోయాడేమోనని అతడ్ని లేపేందుకు గట్టిగా కేకలు వేశారు. 
 
ఎంతగా పిలిచినా అతడు స్పందించకపోవడంతో దగ్గరకు వెళ్లి చూశారు. కానీ అతడు సీటులోనే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

థియేటర్‌కు వచ్చిన ఎస్‌ఐ మహేందర్‌ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు. అయితే అతడి పాకెట్లో ఎలాంటి ఆధారాలు లభించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments