Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనీ కపూర్ ఇంట్లో మరో ఇద్దరికీ కరోనా.. క్వారంటైన్‌లో జాన్వీ ఫ్యామిలీ

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (16:54 IST)
Boney Kapoor
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట మరో కరోనా కేసు కలకలం రేపింది. ఇప్పటికే 23 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు బోనీకపూర్ ప్రకటించగా, తాజాగా వారి ఇంట్లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ముంబైలోని లోకంద్‌వాలాలో బోనీ తన ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కలిసి వుండగా, వారి ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు ఈ వైరస్‌ బారిన పడ్డారు. 
 
దీనిపై బోనీ కపూర్ ప్రతినిధి మాట్లాడుతూ.. బోనీకపూర్‌ ఇంట్లో మంగళవారం ఒకరికి కరోనా సోకడంతో ఇంట్లోని అందరికీ పరీక్షలు చేశారని చెప్పారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ అని తేలగా, మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. 
 
బోని, జాన్వీ, ఖుషీలకు పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌లో ఉన్నారు. బోని, జాన్వీ, ఖుషీలు కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. తన స్టాఫ్ మెంబర్లకు కావాల్సిన చికిత్సను బోనీకపూర్ చేయిస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments