Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌తో వైభ‌వి ఉపాధ్యాయ కారులో జర్నీ.. హిమాచల్ లోయలో పడి?

Webdunia
బుధవారం, 24 మే 2023 (19:31 IST)
టీవీ నటులు ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ టీవీ న‌టి వైభ‌వి ఉపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం ఆమె కారు ప్రమాదంలో మృతి చెందినట్లు ఫేమ‌స్ టీవీ షో ప్రొడ్యూస‌ర్ జేడీ మ‌జీతియా ధ్రువీకరించారు. 
 
తన భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిందని జేడీ మ‌జీతియా తెలిపారు. వైభ‌వికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. భాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న ఆమె కారు హిమాచ‌ల్ లోయ‌లో ప‌డటం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా టీవీ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments