Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో నితీష్‌ పాండే మృతి..

Webdunia
బుధవారం, 24 మే 2023 (19:16 IST)
Nitesh Pandey
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నితీష్‌ పాండే (51) మృతి చెందాడు. గుండెపోటు కారణంగా ముంబైలోని ఇగత్‌పురిలో నితీష్ పాండే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్మాత సిద్ధార్థ్ తెలియజేశారు. నితీష్ పాండే మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా కుమావోన్‌లో జన్మించిన అశ్విని కల్సేకర్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2002లో విడాకులు ఇచ్చి.. స్టజూ అనే టీవీ షోలో పరిచయమైన నటి అర్పితా పాండేని 2003లో వివాహం చేసుకున్నాడు. తన పాతికేళ్ల నటనా జీవితంలో ఎన్నో టీవీ షోలలో నటించాడు. 
 
స్మాల్ స్క్రీన్‌లోనే కాకుండా ఓం శాంతి ఓం, దబాంగ్ 2 వంటి చిత్రాల్లో నటించారు. నితీష్ పాండే నటుడిగా మాత్రమేకాకుండా డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను కూడా నడిపాడు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments