Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభరతో కలవనున్న త్రిష

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:55 IST)
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే ఫాంటసీ యాక్షన్ డ్రామా "విశ్వంభర" నిర్మాణ దశలో వుంది. "భోలా శంకర్" పరాజయం తరువాత, చిరంజీవి యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి కొత్త-కాన్సెప్టును ఎంచుకున్నారు. "బింబిసార"దర్శకుడితో చేతులు కలిపారు. ఇందులో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తద్వారా స్టాలిన్ తర్వాత ఈ  జంట తెరపై కనిపించనుంది. 
 
ఈ చిత్రం ఇటీవలే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. రాబోయే షెడ్యూల్‌లో త్రిష సెట్స్‌లో జాయిన్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. వంశీ- ప్రమోద్‌ల నేతృత్వంలోని యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం కంపోజర్‌గా , చోటా K నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా సహకరిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments