Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వంభరతో కలవనున్న త్రిష

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (11:55 IST)
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే ఫాంటసీ యాక్షన్ డ్రామా "విశ్వంభర" నిర్మాణ దశలో వుంది. "భోలా శంకర్" పరాజయం తరువాత, చిరంజీవి యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి కొత్త-కాన్సెప్టును ఎంచుకున్నారు. "బింబిసార"దర్శకుడితో చేతులు కలిపారు. ఇందులో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తద్వారా స్టాలిన్ తర్వాత ఈ  జంట తెరపై కనిపించనుంది. 
 
ఈ చిత్రం ఇటీవలే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. రాబోయే షెడ్యూల్‌లో త్రిష సెట్స్‌లో జాయిన్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 10, 2025న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ధృవీకరించారు. వంశీ- ప్రమోద్‌ల నేతృత్వంలోని యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం కంపోజర్‌గా , చోటా K నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా సహకరిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments