Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య, పవన్‌కు మధ్యలో త్రిష.. ఫోటోలు వైరల్

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (23:05 IST)
Trisha Krishnan
టాలీవుడ్ స్టాలిన్ మూవీ తర్వాత చాలా యేళ్లకు త్రిష.. మరోసారి చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్నం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మరోవైపు త్రిష.. పవన్ కళ్యాణ్ సరసన 'తీన్‌మార్' మూవీలో జోడిగా నటించింది. అంతకు ముందు బంగారం సినిమాలో కాసేపు అలా మెరిసింది.
 
త్రిష విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో దాదాపు సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా  అందరి అగ్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. 
Trisha
 
ఈ నేపథ్యంలో హైదారాబాద్‌లో ప్రత్యకంగా వేసిన 'విశ్వంభర' షూటింగ్ సెట్‌లో అన్నయ్యను మరో అన్నయ్య నాగబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రిష, యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తొక్కలో ముష్టి ఫర్నీచర్ ఎంతో చెప్పండి, జగన్ వెంట్రుక కూడా పీకలేరు: కొడాలి నాని

లిక్కర్ కేసు.. అరవింద్ కేజ్రీవాల్ అవుట్.. కవిత సంగతేంటి?

వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక- సారీ చెప్పిన ఐఆర్‌సీటీసీ

ఈవీఎంలను సరిచూడండి.. వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వైకాపా

ఆంధ్రప్రదేశ్: పల్నాడులోని కొన్ని గ్రామాల్లో జనం ఇళ్ళు వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments