Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మైదాన్' స్పెషల్ షో.. మెరిసిన బాలీవుడ్ తారలు.. జాన్వీ లుక్ అదుర్స్

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (22:45 IST)
Maidaan
ముంబైలో 'మైదాన్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనలో బాలీవుడ్ నటులు మెరిశారు. అజయ్ దేవగన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, పూజా హెగ్డే, మన్నారా చోప్రా, చిత్రనిర్మాత బోనీ కపూర్ ఫోజులిచ్చారు.
Maidaan



ఏప్రిల్ 9న ముంబై రాబోయే చిత్రం 'మైదాన్' ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు చాలా మంది హాజరయ్యారు. 
Maidaan
 
ఈ సినిమా మొత్తం బృందానికి మద్దతుగా నిలిచారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడను ప్రపంచ పటంలో నిలిపిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ గురించిన కథాంశంతో తెరకెక్కింది. 
Maidaan
 
ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌కి భార్యగా నటించిన ప్రియమణి ఈ వేడుకలో చీరలో అందంగా కనిపించింది. 'మైదాన్' ఏప్రిల్ 11న 'బడే మియాన్ చోటే మియాన్'తో పాటు థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments