Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మైదాన్' స్పెషల్ షో.. మెరిసిన బాలీవుడ్ తారలు.. జాన్వీ లుక్ అదుర్స్

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (22:45 IST)
Maidaan
ముంబైలో 'మైదాన్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనలో బాలీవుడ్ నటులు మెరిశారు. అజయ్ దేవగన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, పూజా హెగ్డే, మన్నారా చోప్రా, చిత్రనిర్మాత బోనీ కపూర్ ఫోజులిచ్చారు.
Maidaan



ఏప్రిల్ 9న ముంబై రాబోయే చిత్రం 'మైదాన్' ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు చాలా మంది హాజరయ్యారు. 
Maidaan
 
ఈ సినిమా మొత్తం బృందానికి మద్దతుగా నిలిచారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడను ప్రపంచ పటంలో నిలిపిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ గురించిన కథాంశంతో తెరకెక్కింది. 
Maidaan
 
ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌కి భార్యగా నటించిన ప్రియమణి ఈ వేడుకలో చీరలో అందంగా కనిపించింది. 'మైదాన్' ఏప్రిల్ 11న 'బడే మియాన్ చోటే మియాన్'తో పాటు థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments