Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మైదాన్' స్పెషల్ షో.. మెరిసిన బాలీవుడ్ తారలు.. జాన్వీ లుక్ అదుర్స్

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (22:45 IST)
Maidaan
ముంబైలో 'మైదాన్' చిత్రం ప్రత్యేక ప్రదర్శనలో బాలీవుడ్ నటులు మెరిశారు. అజయ్ దేవగన్, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, పూజా హెగ్డే, మన్నారా చోప్రా, చిత్రనిర్మాత బోనీ కపూర్ ఫోజులిచ్చారు.
Maidaan



ఏప్రిల్ 9న ముంబై రాబోయే చిత్రం 'మైదాన్' ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు చాలా మంది హాజరయ్యారు. 
Maidaan
 
ఈ సినిమా మొత్తం బృందానికి మద్దతుగా నిలిచారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడను ప్రపంచ పటంలో నిలిపిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ గురించిన కథాంశంతో తెరకెక్కింది. 
Maidaan
 
ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌కి భార్యగా నటించిన ప్రియమణి ఈ వేడుకలో చీరలో అందంగా కనిపించింది. 'మైదాన్' ఏప్రిల్ 11న 'బడే మియాన్ చోటే మియాన్'తో పాటు థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments