Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ నిర్మాత కొడాలి బోసుబాబు గుండెపోటుతో మృతి

Webdunia
సోమవారం, 9 మే 2022 (13:27 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాత కొడాలి బోసుబాబు సోమవారం గుండెపోటుతో మరణించారు. ఈయనకు వయసు 66 యేళ్లు. దివంగత దాసరి నారాయణ రావుకు ఈయన సమీప బంధువు అవుతారు. దాసరి భార్య దివగంత దాసరి పద్మకు బోసుబాబు వరుసకు సోదరుడు అవుతారు. 
 
ఈయన తెలుగు చిత్రపరిశ్రమలోకి దాసరికి మేనేజరుగా అడుగుపెట్టారు. ఆ తర్వాత దాసరి ఆశీస్సులతో నిర్మాతగా మారారు. సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బోసుబాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలవంతపు పెళ్లి చేస్తున్నారు... ఏం చేస్తానో చూడండి.. తల్లికి సోనమ్ వార్నింగ్

ప్రియురాలి మరణం: చితి మంటల్లోకి దూకి ప్రియుడి ఆత్మహత్యాయత్నం

కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్.. రూ.50లక్షలు విరాళం

జస్టిస్ ఘోష్ కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్.. అరెస్టు తప్పదా?

ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కవిత.. తండ్రిని చూసి భావోద్వేగం.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments