Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎద్దుల బండి నడిపిన దిల్ రాజు.. (video)

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (14:56 IST)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు నిజామాబాద్ నర్సింగపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ 'మా పల్లె'ని సందర్శించిన ప్రకాష్‌రాజుకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. 
 
గర్భిణులకు వైద్యం, చిన్నారులకు మందులు తదితర సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దిల్ రాజు ఎద్దుల బండి నడిపారు. ప్రకాష్ రాజ్, దిల్ రాజు  ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఇప్పుడు దిల్ రాజు ఎద్దుల బండి ఎక్కిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

మరో మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments