Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎద్దుల బండి నడిపిన దిల్ రాజు.. (video)

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (14:56 IST)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు నిజామాబాద్ నర్సింగపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ 'మా పల్లె'ని సందర్శించిన ప్రకాష్‌రాజుకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. 
 
గర్భిణులకు వైద్యం, చిన్నారులకు మందులు తదితర సామాజిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దిల్ రాజు ఎద్దుల బండి నడిపారు. ప్రకాష్ రాజ్, దిల్ రాజు  ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించారు. ఇప్పుడు దిల్ రాజు ఎద్దుల బండి ఎక్కిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments