తెలుగు హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట విషాదం... తండ్రి మృతి

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (19:02 IST)
తెలుగు యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
కాగా, తన కుమారుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఎదిగేందుకు, నిలదొక్కుకునేందుకు ఎంతగానో ఆయన ఎంతగానో కృషి చేశారు. ఒకానొక సందర్భంలో తన తండ్రిని సోషల్ మీడియాలో వేదికగా తన అభిమానులకు నెటిజన్లకు పరిచయం కూడా చేశారు. కానీ, అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు. కాగా, శ్యామ్ సిద్ధార్థ్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

సీబీఐ కేసును కొట్టివేయాలి.. వై. శ్రీలక్ష్మి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు రిజర్వ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments