Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనాడు ఎన్టీఆర్-ఏఎన్నార్, ఇప్పుడు మీరు: ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఢిల్లీలో సైరా(Video)

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (18:51 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ రోజు చిరంజీవి ఢిల్లీ వెళ్లి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుని క‌లిసారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా రూపొందించిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని ఈ రోజు సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రత్యేకంగా ప్రదర్శించ‌నున్నారు. 
 
ఈ సినిమా ప్రదర్శనకు ప్రధాని న‌రేంద్ర‌ మోడీతో సహా పలువురు కేంద్ర పెద్దలకు ఆహ్వానం పంపించారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న రిలీజైన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో సైతం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది.

ఈ సంచ‌ల‌న చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించ‌గా... కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. మెగాస్టార్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మాటలు... వీడియోలో చూడండి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments