Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరాభాయ్ చానుకు రజతం.. నమ్మడం లేదంటున్న మాధవన్

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (08:45 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో మిజోరాం క్రీడాకారిణి మీరాభాయ్ చాను 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించింది. తద్వారా భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించింది. ఈ క్ర‌మంలో ఆమకు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆమె సాధించిన ఘ‌న‌త‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షంతో పాటు రివార్డ్స్ కూడా ద‌క్కాయి. 
 
మిజోరాం ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపరంటెండెంట్ అఫ్ పోలీస్‌గా పదవి కూడా ఇచ్చింది. రెండు కోట్ల రూపాయ‌లు న‌గ‌దు కూడా బ‌హుమ‌తిగా ద‌క్కించుకుంది. 
 
అయితే తాజాగా మీరాభాయ్ నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూసిన నెటిజ‌న్స్.. ఏ మాత్రం అహం లేకుండా సింపుల్‌గా ఉంటున్న మీరాభాయ్, చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
ఈ ఫొటోపై తాజాగా న‌టుడు మాధ‌వన్ స్పందించాడు. 'అసలు ఇది నిజమేనా.. నేను నమ్మడం లేదు' అంటూ ఆయన పేర్కొన్నారు. ఉపాధి లేక‌పోయిన మ‌హిళ‌లు ధృడ సంక‌ల్పంతో ముందుకు వెళ్లాలి అనే కోణంలో మాధ‌వ‌న్ స్పందించాడు అంటూ అయ‌న అభిమానులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments