Webdunia - Bharat's app for daily news and videos

Install App

లూసిఫర్ రీమేక్‌లో త్రిష.. మళ్లీ మెగాస్టార్ సరసన చెన్నై చంద్రం..

Webdunia
గురువారం, 14 మే 2020 (10:50 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ త్రిష మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషకి దక్కిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ లూసిఫర్ రీమేక్‌ని నిర్మిస్తానని ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన తరుణంలో.. ఇందులో హీరోయిన్‌గా త్రిషను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవొద్దని త్రిష కూడా అనుకుంటుందట. 
 
స్టాలిన్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆచార్యలో నటించే ఛాన్సును త్రిష సొంతం చేసుకుంది. అయితే ఆ ఛాన్సును త్రిష సున్నితంగా తిరస్కరించింది. అందుకు కారణం ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అయితే ఆచార్య మిస్ అయినా మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషను వెతుక్కుంటూ వస్తోందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments