Webdunia - Bharat's app for daily news and videos

Install App

లూసిఫర్ రీమేక్‌లో త్రిష.. మళ్లీ మెగాస్టార్ సరసన చెన్నై చంద్రం..

Webdunia
గురువారం, 14 మే 2020 (10:50 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ త్రిష మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషకి దక్కిందని టాక్. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రామ్ చరణ్ లూసిఫర్ రీమేక్‌ని నిర్మిస్తానని ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన తరుణంలో.. ఇందులో హీరోయిన్‌గా త్రిషను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ ఛాన్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవొద్దని త్రిష కూడా అనుకుంటుందట. 
 
స్టాలిన్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆచార్యలో నటించే ఛాన్సును త్రిష సొంతం చేసుకుంది. అయితే ఆ ఛాన్సును త్రిష సున్నితంగా తిరస్కరించింది. అందుకు కారణం ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అయితే ఆచార్య మిస్ అయినా మరో సినిమాలో చిరు సరసన నటించే అవకాశం త్రిషను వెతుక్కుంటూ వస్తోందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments