Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేసిన తెలంగాణ ఛాంబర్

డీవీ
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:45 IST)
Chamber kamity with CM
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును సీఎం గారికి అందజేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్ వి ఎల్ శ్రీధర్, జనరల్ సెక్రెటరీ అనుపమ్, ట్రెజరర్ శేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ ను అందజేశారు.
 
ఇప్పటికే పలువురు సినీరంగానికి చెందిన కథానాయకులు, నిర్మాతలు సి.ఎం. సహాయనిధికి తమవంతు సాయంగా అందజేశారు. త్వరలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిని రంగ సమస్యలపై చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments