Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేసిన తెలంగాణ ఛాంబర్

డీవీ
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:45 IST)
Chamber kamity with CM
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును సీఎం గారికి అందజేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్ వి ఎల్ శ్రీధర్, జనరల్ సెక్రెటరీ అనుపమ్, ట్రెజరర్ శేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి చెక్ ను అందజేశారు.
 
ఇప్పటికే పలువురు సినీరంగానికి చెందిన కథానాయకులు, నిర్మాతలు సి.ఎం. సహాయనిధికి తమవంతు సాయంగా అందజేశారు. త్వరలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిని రంగ సమస్యలపై చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెదక్ : రెండు కాలేజీ బస్సులు ఢీ.. డ్రైవర్ మృతి.. పదిమందికి గాయాలు (Video)

భారతీయులకు శుభవార్త చెప్పిన ఆస్ట్రేలియా - అక్టోబరు నుంచి వీసాలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆస్తులపై ఈడీ దాడులు

రెడ్ బుక్ అమలును ప్రారంభించాం.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. నారా లోకేష్

ఏఐతో ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించిన విద్యార్థులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments