Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో డాక్టర్ మోహన్ బాబు ఇంటిలో చోరీ.. ఎవరు చేశారంటే...

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:42 IST)
సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు నివాసంలో చోరీజరిగింది. హైదరాబాద్ నగరంలోని జల్‌పల్లిలో ఉన్న సువిశాలమైన ఇంట్లో ఈ చోరీ జరిగింది. మోహన్ బాబు హైదరాబాద్, తిరుపతిలలో ఉంటారు. అయితే, ఆయన హైదరాబాద్ వెళ్లినపుడు ఈ సువిశాలమైన స్థలంలో ఉండే ఇంటిలో ఉంటారు. ఆ ఇంట్లో కొన్నేళ్లుగా గణేశ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ వ్యక్తే చోరీకి పాల్పడినట్టు సమాచారం. 
 
మోహన్ బాబు వద్ద అత్యంత నమ్మకంగా ఉంటూనే చోరీ చేసేందుకు గణేశ్ స్కెచ్ వేసినట్టు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రూ.10 లక్షలు చోరీ చేసి, ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చి చూడగా రూ.10 లక్షల నగదు కనిపించలేదు. దీనిపై పహాడిషరీఫ్ పోలీసులకు మోహన్ బాబు మేనేజరు కిరణ్ తేజ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి, గణేశ్‌ను చివరకు తిరుపతిలో గుర్తించి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించిన ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం

Anitha: విశాఖపట్నంకు ప్రధాని మోదీ.. భద్రతా ఏర్పాట్లపై అనిత ఉన్నత స్థాయి సమీక్ష

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments