Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాహ్నవి దాసెట్టికి కరోనా? మహాతల్లి ఏం చెప్పిందంటే?

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (22:27 IST)
Mahathalli
తెలుగు యూట్యూబ్ స్టార్ జాహ్నవి దాసెట్టి. ఈమె మహాతల్లి పేరుతో ఈమెకు యూట్యూబ్‌లో ఓ ఛానల్ ఉంది. అక్కడ జాహ్నవి ఛానల్‌కు పది లక్షల మంది సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఈమె చేసే వీడియోలకు మంచి వ్యూసే దక్కుతున్నాయి. 
 
తాజాగా ఈమెకు గత కొన్ని రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతోంది. దీంతో ఎందుకైనా మంచిదని డాక్టర్లను సంప్రదించింది. వారి సలహాతో కరోనా పరీక్షలు చేయించుంది. ఈ టెస్టుల్లో ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో మహాతల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఊపరి పీల్చుకున్నారు.
 
కానీ ఈమెకు కరోనా పాజిటివ్ అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో నిజం లేదని జాహ్నవి చెప్పింది. వైద్యులు కూడా సాధారణ జలుబేనని చెప్పారు. అలాగని అశ్రద్ధగా ఉండకుండా.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారని తెలిపింది.
 
జాహ్నవి మహత్తల్లి అనే ఛానల్‌ను 11 మార్చి 2016 న ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 1.78 మిలియన్ పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. జాహ్నవి 7 సెప్టెంబర్ 1991లో జన్మించింది. ఆమె తండ్రి న్యాయవాది, తల్లి ప్రిన్సిపాల్. జాహ్నవి తన ప్రియుడు జూలై 1, 2018 న సుశాంత్ రెడ్డిని వివాహం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments