Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైగర్‌ నాగేశ్వరరావుకు కోర్టు నుంచి లైన్‌ క్లియర్‌

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (16:02 IST)
Tiger nageswrao
రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమాపై స్టువర్ట్‌పురంలోని కొందరు కోర్టులో కేసు వేశారు. ఆ సినిమా మమ్మల్ని కించపరిచేవిధంగా తీశారంటూ ఇప్పటి తరానికి చెందిన వారు కేసు వేయగా హైదరాబాద్‌లోని కోర్టు నుంచి ఊరట లభించిందని చిత్రనిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ తెలియజేశారు. ఈరోజు ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ, మాకు కొద్దిరోజులుగా టెన్షన్‌ పెట్టిన విషయం క్లియర్‌ కావడం చాలాఆనందంగా వుందని పేర్కొన్నారు. సెన్సార్ వారు కూడా క్లియర్ ఇచ్చిన కొంత మంది కావలి చేసిన వారికి తగిన సమాధానం వచ్చిందని అన్నారు.

ఇక సినిమాపై తనకు పూర్తి నమ్మకం వుందని తెలిపారు. టైగర్‌ నాగేశ్వరరావు ఓ దొంగ మాత్రమేకాదు. ఆయన సినిమాను ఎందుకు తీశామనేది సినిమా చూశాక మీరే చెబుతారని అన్నారు. కార్తికేయ2, కాశ్మీర్‌ ఫైల్స్‌ వంటి సినిమాలు తీసిన మాకు మా బేనర్‌లో మరో ప్రతిష్టాత్మక సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments