Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణి ఆత్మహత్య కేసు మలుపు.. మర్యాదగా గంట గడుపు.. లేదంటే..?

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (21:09 IST)
Sravani
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపు తిరుగుతోంది. శ్రావణి, దేవరాజు రెడ్డి సంభాషణతో కూడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోలో మర్యాదగా తనతో వచ్చి గంట పాటు గడపాలని దేవరాజ్‌ బెదిరింపులకు పాల్పడినట్టు వుంది. ఆపై జరిగే పరిణామాలకు తనను అడగవద్దని హెచ్చరించాడు. దీంతో శ్రావణి స్పందిస్తూ.. 'ఇంతటితో ఆపేయ్‌.. నీతో మాట్లాడను దేవా' అంటూ ప్రాధేయ పడినట్టు ఆ సంభాషణలో ఉంది.
 
మరోవైపు, ఈ కేసులో తనపై దేవరాజు రెడ్డి చేసిన ఆరోపణలపై సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ వీడియో విడుదల చేశాడు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని మాత్రమేనని తెలిపాడు. 
 
శ్రావణి జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని, ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆ కుటుంబంతో పాటే ఉన్నానన్నాడు. తానెక్కడికీ పారిపోలేదని తెలిపాడు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందనీ.. ఆమె ఆత్మహత్యకు కారణం తాను కాదని తెలిపాడు. శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments