Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో మరో విషాదం: బట్టలు ఆరేస్తుండగా జారిపడి దర్శకుడు మృతి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (07:51 IST)
టాలీవుడ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. దర్శకుడు పైడి రమేష్ మృతిచెందారు. బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కృష్ణానగర్ ఎలెన్ నగర్‌లో ఓ భవనం పై నుంచి జారిపడి ఆయన కన్నుమూశారు.
 
భవనం నాలుగో అంతస్తులో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాక్ కొట్టడంతో.. ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్టుగా చెప్తున్నారు.
 
నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు పైడి రమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
కాగా, పైడి రమేష్ దర్శకత్వంలో 'రూల్‌' అనే సినిమా తెరకెక్కింది. 2018లో విడుదలైన ఈ సినిమా అంతగా నడవకపోయినా.. మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్‌ ఇలా మృతిచెందడం.. టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments