Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో మరో విషాదం: బట్టలు ఆరేస్తుండగా జారిపడి దర్శకుడు మృతి

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (07:51 IST)
టాలీవుడ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. దర్శకుడు పైడి రమేష్ మృతిచెందారు. బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కృష్ణానగర్ ఎలెన్ నగర్‌లో ఓ భవనం పై నుంచి జారిపడి ఆయన కన్నుమూశారు.
 
భవనం నాలుగో అంతస్తులో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాక్ కొట్టడంతో.. ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్టుగా చెప్తున్నారు.
 
నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు పైడి రమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
కాగా, పైడి రమేష్ దర్శకత్వంలో 'రూల్‌' అనే సినిమా తెరకెక్కింది. 2018లో విడుదలైన ఈ సినిమా అంతగా నడవకపోయినా.. మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్‌ ఇలా మృతిచెందడం.. టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments