Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రాజశేఖర్‌కు ఐసీయూలో చికిత్స.. వైద్యులు ఏమంటున్నారు?

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (08:29 IST)
తెలుగు హీరో రాజశేఖర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ కాగానే ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయన ఆస్పత్రిలో చేరి రెండు వారాలు దాటిపోయినా ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. దీంతో ఆయన్ను ఐసీయూ వార్డులోకి తరలించి చికిత్స అందిస్తున్నా. 
 
ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని వైద్యులు తెలిపారు. కాగా, ఇటీవల నటుడు రాజశేఖర్, ఆయన కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక, శివానీలు మాత్రం ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. కానీ, జీవిత, రాజశేఖర్‌లకు మాత్రం ఈ వైరస్ ఇంకా తగ్గలేదు. 
 
మరోవైపు, రాజశేఖర్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తలను ఆయన కుటుంబం ఖండించింది. పుకార్లను నమ్మవద్దని కోరింది. ‘నాన్నగారు కోవిడ్‌తో పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు కావాలి. మీ ప్రేమతో ఆయన మరింత ఆరోగ్యంగా బయటకు వస్తారు’ అని ఆయన కుమార్తె శివాత్మిక గురువారం ట్వీట్‌ చేశారు. ఇదే విషయాన్ని ఒక లేఖ ద్వారా కూడా ఆయన కుటుంబం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments