Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలేఖ సుధాకర్‌ ఇంట విషాదం : కన్నుమూసిన మాతృమూర్తి

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:54 IST)
ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ - ఎస్పీ శైలజ దంపతుల ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ఎస్ఎస్ కాంతం కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. చెన్నైలో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
శుభలేఖ సుధాకర్ తల్లి కాంతం మూడు నెలల కిందట గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, అప్పటి నుంచి ఆమె కోలుకోలేక పోయారు. పైగా, ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో ఆమె కన్నుమూశారు. 
 
వయసు పైబడడం, ఇతర అనారోగ్య కారణాలతో ఆమె పరిస్థితి విషమించగా, నిన్న ఉదయం మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి. శుభలేఖ సుధాకర్ తండ్రి కృష్ణారావు రెండేళ్ల కిందటే కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments