Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ తరహా పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:55 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ మూడో చిత్రం చేయనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
 
ఇందులో హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
 
అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఐటీ శాఖ మంత్రిగా మహేష్ బాబు పాత్ర ఉందని సమాచారం. అంటే అచ్చం మంత్రి కేటీఆర్ తరహాలో మహేష్ బాబు కూడా ఐటీ శాఖ మంత్రిగా దర్శనం ఇవ్వనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments