Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. మధ్యలో శ్రీరెడ్డి ఏమి చేసింది?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (18:49 IST)
కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా, ఆయన అభిమానులు అన్నా ఎగిరెగిరిపడుతుంటుంది. తాజాగా పవన్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మధ్య చిచ్చుపెట్టింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమేనండీ శ్రీరెడ్డి. ప్రభాస్ తాజా చిత్రం "సాహో" శుక్రవారం రిలీజైంది. 'సాహో' మూవీని చూసిన కొంతమంది ఫ్లాప్‌ అంటున్నారు. అలా తప్పుడు ప్రచారం చేస్తోంది పవన్ కళ్యాణ్ అభిమానులంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
పీకే ఫ్యాన్స్‌ గొర్రెల్లారా మారరా.. ఏంట్రా మీరు. ప్రభాస్‌ మూవీ మీద పడి ఏడుస్తున్నారు అంటూ ఆమె తాజాగా ట్వీట్ చేసింది. ఎప్పుడూ సంచలన కామెంట్‌లు చేసే శ్రీరెడ్డి ఇప్పుడు తాజాగా 'సాహో' చిత్రం విడుదల సందర్భంగా మరోసారి పీకే ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసింది. 
 
వారిని గొర్రెలంటూ తీవ్రమైన కమెంట్ చేసింది. అయితే కొంతమంది పవన్ ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుందని, హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది అని ట్వీట్‌ చేస్తుంటే కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ అభిమానులు ఆమె వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారో చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments