Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసుపై శ్రీరెడ్డి ఏమన్నదంటే..?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (10:34 IST)
వైఎస్ వివేకా హత్య కేసుపై శ్రీరెడ్డి స్పందించింది. ఇప్పటికే వివేకా కేసుపై అటు తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్లు దృష్టి సారించాయి. వరుసగా డిబేట్లు పెట్టుకుంటూ… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్యాయంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని జనసేన పార్టీ అలాగే టిడిపి పార్టీ నాయకుల పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.
 
ముఖ్యంగా పావలా కళ్యాణ్ అంటూ.. పవన్ పై మండిపడ్డారు శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ మీడియా సంస్థ అనవసరంగా వైఎస్.వివేకానంద కేసుపై డిబేట్ లు పెట్టి జగన్మోహన్రెడ్డిని నిందితుడిగా చూపిస్తుంది అంటూ ఆమె నిప్పులు చెరిగారు. 
 
అలాగే టీడీపీకి చెందిన ఓ ఛానల్ కూడా ఇలాగే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను మాత్రం ఈ మీడియా ఛానళ్లు ప్రసారం చేయకపోవడంపై మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు ఇకనైనా మానుకోవాలని చురకలంటించారు శ్రీ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments