Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సిరివెన్నెల అత్యంక్రియలు.. ఏపీ ప్రతినిధిగా మంత్రి పేర్ని నాని

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (08:34 IST)
ఊపిరితిత్తుల కేన్సర్ కారణంగా అస్తమించిన సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలుగు సినీ  పరిశ్రమకు దశాబ్దాల పాటు సేవలందించిన సిరివెన్నెల ఆకాల మరణం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. మంగళవారం సాయంత్రం కన్నుమూసిన ఆస్పత్రి కిమ్స్‌లో ఆయన భౌతికకాయాన్ని వుంచారు. 
 
బుధవారం ఉదయం 7 గంటలకు ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments