Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సిరివెన్నెల అత్యంక్రియలు.. ఏపీ ప్రతినిధిగా మంత్రి పేర్ని నాని

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (08:34 IST)
ఊపిరితిత్తుల కేన్సర్ కారణంగా అస్తమించిన సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలుగు సినీ  పరిశ్రమకు దశాబ్దాల పాటు సేవలందించిన సిరివెన్నెల ఆకాల మరణం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. మంగళవారం సాయంత్రం కన్నుమూసిన ఆస్పత్రి కిమ్స్‌లో ఆయన భౌతికకాయాన్ని వుంచారు. 
 
బుధవారం ఉదయం 7 గంటలకు ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments