Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు సిరివెన్నెల అత్యంక్రియలు.. ఏపీ ప్రతినిధిగా మంత్రి పేర్ని నాని

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (08:34 IST)
ఊపిరితిత్తుల కేన్సర్ కారణంగా అస్తమించిన సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి. హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, తెలుగు సినీ  పరిశ్రమకు దశాబ్దాల పాటు సేవలందించిన సిరివెన్నెల ఆకాల మరణం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. మంగళవారం సాయంత్రం కన్నుమూసిన ఆస్పత్రి కిమ్స్‌లో ఆయన భౌతికకాయాన్ని వుంచారు. 
 
బుధవారం ఉదయం 7 గంటలకు ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని ఈ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments