Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తల్లిదండ్రులు నన్ను దోపిడీ చేయలేదు.. చదివించారు.. శ్వేతాబసు ప్రసాద్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (17:14 IST)
శ్వేతాబసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో కొత్త బంగారు లోకం సినిమా ద్వారా తెరపైకి వచ్చింది. ఆపై అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం వెల్లదీసింది. ముఖ్యంగా ప్రధానంగా హిందీ సినిమాలు, టెలివిజన్‌లో నటించింది. ఆమె మక్డీలో తన పాత్రకు ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. 
 
ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్-3లో కనిపిస్తుంది. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేఖ పాత్రను పోషిస్తోంది. పంకజ్ త్రిపాఠి యొక్క రోల్ మాధవ్ మిశ్రాతో పోటీ పడింది. మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా, నటి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 
 
''ఇక్బాల్ తర్వాత మా పేరెంట్స్ చాలా సినిమాలకు నో చెప్పారు. రాజ్‌కుమార్ సంతోషి హల్లా బోల్, మధుర్ భండార్కర్ ట్రాఫిక్ సిగ్నల్‌లకు వారు నో చెప్పారు ఎందుకంటే వారు నన్ను చదువుకోవాలని కోరుకున్నారు. నేను డాక్యుమెంటరీలు తీశాను, మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత నా 23 ఏళ్ల వయసులో ఓ షార్ట్‌ మూవీలో అనురాగ్‌ కశ్యప్‌కి సహాయం చేశాను. నా తల్లిదండ్రులకు నేను చాలా కృతజ్ఞురాలిని, వారు నా కోసం ఎంతో శ్రమ పడ్డారు. డబ్బు సంపాదిస్తున్నానని నన్ను వారు దోపిడీ చేయలేదు. నా తల్లిదండ్రులు ఉద్యోగం చేయవద్దని కూడా చెప్పారు. బాగా చదివించారు. నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలా చూసుకున్నారు... అంటూ శ్వేతాబసు ప్రసాద్ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments